పలు కుటుంబాలను పరామర్శించిన డా. రమేష్ బాబు

  • వెంకటరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు

రాజోలు: సఖినేటిపల్లి మండలం, అడ్డలపాలెం గ్రామానికి చెందిన కందాల వెంకటరావు కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబసభ్యులను కలిసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, ఉండపల్లి అంజి, రాపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు.

  • తాడి స్పర్జన్ కుటుంబ సభ్యులను పరాం అర్శించిన డా. రమేష్ బాబు

రాజోలు: సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన తాడి స్పర్జన్ అకాల మరణం చెందారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని పార్థివ మృతదేహానికి ఘన నివాళులు అర్పించిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, ఉండపల్లి అంజి, రాపాక మహేష్ తదితరులు.