నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పుగోదావరి జనసేన ఐటి కో ఆర్డినేటర్లు

కాకినాడ సిటీ, జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల ని తూర్పుగోదావరి జిల్లా ఐటీ కోఆర్డినేటర్ గాలిదేవర తమ్మేష్ ,కాకినాడ సిటీ ఐటీ కో ఆర్డినేటర్ వరప్రసాద్ అల్చూరి మరియు ప్రత్తిపాడు ఐటీ కో ఆర్డినేటర్ రాజేష్ లు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.