శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాలు కమిటీల ఏర్పాటు

శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాలు కమిటీల ఏర్పాటు చేసిన లెటర్ ప్యాడ్ నోట్ ను అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ కి ఇవ్వడం జరిగింది. ఈ కమిటీలలో నిస్వార్థంగా పని చేసిన జనసైనికులకు మండల కమిటీలో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ పురుషోత్తం రెడ్డి, నాయకులు మురళీ, అర్బన్ నాయకులు పొదిలి బాబురావు, సుధీర్, పెద్ది రాజు పాల్గొనడం జరిగింది.