పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు

హైదరాబాద్ లో జనసేన పార్టీ సెంట్రల్ కార్యాలయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మరియు ఇతర రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ మరియు పార్టీ నాయకులు తదితరులు.