రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం రాజుపాలెం వద్ద బస్సు లారీ యాక్సిడెంట్ కారణంగా గాయపడిన ప్రయాణికులు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, ముమ్మడివరం మండల అధ్యక్షులు గొల్లకోటి వెంకన్నబాబు, గోదశి పుండరీష్, గొల్లకోటి సాయిబాబు, కడలి కొండ, శీను తదితరులు పాల్గొన్నారు.