విగ్రహ ప్రతష్టాపన కార్యక్రమంలో జనసేన నాయకులు

విశాఖ జిల్లా పాడేరు జి.మాడుగుల మండలం కె. కొడపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు జనసేనపార్టీ జీ. మాడుగుల నాయకులు (ఎక్స్ ఎంపీటీసీ)మసాడి సింహాచలం పాల్గొన్నారు అలాగే శ్రీ రామచంద్రమూర్తిని దర్శించుకొని ప్రజలు అందరిని చల్లగా చూడాలని ప్రజలు అందరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సీతారాములవారిని కోరడం జరిగింది అలాగే విగ్రహ ప్రతిష్టకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జేసిన భజన బృందాలను అలాగే ఆలయ సిబ్బందికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది జి.మాడుగుల జనసేన పార్టీ నాయకులు మసాడి సింహాచలం ఎక్స్ ఎంపీటీసీ, శ్రీను, సతీష్, చిరంజీవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.