తాళ్ళరేవు మండలంలో పితాని సుడిగాలి పర్యటన

  • పర్యటనలో బాగంగా పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం, పి.మల్లవరం గ్రామంలో సుడిగాలి పర్యటన చేస్తూ… పలువురి బాధితులను పరామర్శించారు. పి.మల్లవరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాటం సూర్య కుమారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అనారోగ్యంతో మరణించిన పాయసం వెంకటేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా అనారోగ్యంతో మరణించిన ఏడిది వెంకన్న వారి కుటుంబ సభ్యుల పరామర్శించారు. అదేవిధంగా అనారోగ్యంతో మరణించిన గోనుమడతల వెంకట సూరమ్మ కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం అనారోగ్యంతో మరణించిన కోణం వెంకట నరసమ్మ కుటుంబ సభ్యుల పరామర్శించారు. ఇంకా జార్జి పేట గ్రామానికి చెందిన ఇటీవల అనారోగ్యంతో మరణించిన మేటి పెళ్లి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం నీలపల్లి గ్రామానికి చెందిన పిల్లి సత్తిబాబు కుమార్తె పిల్లి శ్రావణి ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. మరియు ముమ్మిడివరం మండలం చేయ్యరు గున్నేపల్లి గ్రామానికి చెందిన గాలి దేవర చిన్న మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వీరి వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు వేగి ప్రసాద్, కాటం సత్తిబాబు, సుందరపల్లి సత్యనారాయణ, కొమ్ముజు సుబ్రహ్మణ్యం, వేంటిపెల్లి బుజ్జి, కన్నీడి నాని, గుత్తాల బాలకృష్ణ, ధూళిపూడి సురేంద్ర, ఆనాల గంగ, అబ్బిరెడ్డి భార్గవ, పోశం చెట్టు రామకృష్ణ, దూలపూడి సుధాకర్, మేటిపల్లి రాజా, తవులూరి శ్రీను, కాలా సత్తిబాబు, కాకి దినేష్, పాలికి గోవింద్, పిల్లి మహేష్, పాలికి సతీష్, దంగేటి సూరిబాబు, పెమ్మాడి ఆదినారాయణ, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొల్ల కోటి వెంకన్న బాబు, గాలి దేవర బుల్లి, జి.జి.ఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.