కృష్ణాపురం గ్రామంలో జెండా వందనం

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, 76 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కృష్ణాపురం పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో సోమవారం జెండా వందనం కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, వార్డు మెంబెర్స్, స్కూల్ చైర్మన్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *