తుది మెరుగులు దిద్దుకుంటున్న మత్స్యకార నివాస భవనం

19వ తారీఖున జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించినున్న మత్స్యపురి గ్రామంలో నూతన భవనానికి తుది మెరుగులు పరిశీలిస్తున్న వీరవాసరం మండల జనసేన అధ్యక్షులు గుండా రామకృష్ణ, మత్స్యపురి జనసేన పార్టీ ఉప సర్పంచ్ జవ్వాది భాస్కర్ రావు, గుండా బాబు, కురెళ్ల శేషు, ప్రముఖ సిద్ధాంతి మంకు శ్రీనివాస్, కామిశెట్టి హేమంత్, ఆకుల సునీల్, శిరీగినిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.