చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు

రాజోలు, సఖినేటిపల్లిపాలెం గ్రామానికి చెందిన శ్రీ సత్యహాస్పిటల్ (లక్కవరం) అధినేత డాక్టర్ కొప్పినీడి శ్రీహరి, శ్రీమతి డాక్టర్ సత్యప్రమీల దంపతుల కుమారుడు కొప్పినీడి వీరసుశ్రుత్ పుట్టినరోజు సందర్బంగా జనసేనపార్టీ వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో శుక్రవారం జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా 4 ట్యాంకర్లు సఖినేటిపల్లి దొడ్డావారి పేట గొల్లగూడెం మరియు పాటబళ్ళవారి గ్రూప్ ప్రాంతాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.