గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన పెదనందిపాడులో జనసేన ఆత్మీయ సమావేశం

పత్తిపాడు నియోజవర్గం పెదనందిపాడులో నూతనంగా ఏర్పడిన మండల అధ్యక్షులు, కార్యనిర్వాహక సభ్యులతో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, విజయ్ కుమార్, కమాల్, విజయ్ శేఖర్, బిట్రగుంట మల్లికా, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.