గజపతినగరం నియోజకవర్గ జనసేన పార్టీలో భారీ చేరికలు

గజపతినగరం నియోజకవర్గం, దత్తి రాజేరు మండలం, వంగర గ్రామంలో మామిడి మహేష్, గంజి నరసింహారావు ఆధ్వర్యంలో 40 కుటుంబాలు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల సభ్యురాలు శ్రీమతి పడాల అరుణమ్మ సమక్షంలో జనసేన పార్టీ కండువాళ్ళ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పడాల అరుణమ్మ మాట్లాడుతూ జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు చేతికి పని చేనుకు నీరు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ గురించి కూడా తెలియజేశారు అభివృద్ధి జరగాలంటే కూటమి గెలవాలి యువతకి ఉద్యోగ కల్పన రావాలి అంటే కూటం అభ్యర్థి గెలాలని అక్కడ విచ్చేసిన ప్రజానీకానికి తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిడిపి నాయకులు కిల్లాడి గణేష్, కొల్లి సత్యం, అల్లు తవిటి నాయుడు, కొల్లి సోమశేఖర్ మరియు జనసేన పార్టీ నాయకులు, గజపతినగరం సీనియర్ నాయకులు పడాల శరత్ చంద్ర, గజపతినగరం మండల అధ్యక్షులు మునకాల జగన్నాథ రావు. యశ్వంత్, దత్తి రాజేరు మండల అధ్యక్షులు చప్ప అప్పారావు గారు, ఉమ్మడి ఉమ్మడి జిల్లా కార్యనివాహ నిర్వహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, దత్తి రాజేరు మండలం సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, రామచంద్రరావు, సోషల్ మీడియా కన్వీనర్ సింహాద్రి ప్రవీణ్, పోల్ నాయుడు, మహేష్ జనసైనికులు, వీరమహిళలు, టిడిపి నాయకులు, టిడిపి కార్యకర్తలు మరియు బిజెపి నాయకులు బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.