గాజువాక నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం

గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ స్టేట్ ఫైనాన్సియల్ కమిటీ సభ్యులు తిప్పల రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జనసేన కుటుంబ ఆత్మీయ సమావేశం మరియు వనభోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్య, రాష్ట్ర జనసేన కార్యదర్శి గడసాల అప్పారావు, డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు విచ్చేసారు. ఈ కార్యక్రమంలో దుల్ల రామునాయుడు, గవర సోమశేఖర్, రౌతు గోవింద్, అల్లు రామారావు, ములకలపల్లి వంశీ, కదా శ్రీను, విజయ్, చిరురాజు, కర్రి శ్రీకాంత్, పోలారౌతు వెంకటరమణ, గుంటూరు మూర్తి, అరవింద్, అట్ట అప్పారావు, ఏ.ఎన్.ఆర్, సండ్రన్ భాస్కర్, సాడే రామారావు, మరియు వీరమహిళలు కళావతి, సుజాత, రామలక్ష్మి, జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.