రాజాం జనసేన ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

రాజాం: అహింస పరమావధిగా, సత్యాగ్రహం అనే ధర్మయుద్ధంతో స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తి భారత జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన 154వ జయంతి సందర్భంగా రాజాం మండలం, బుచ్చింపేట గ్రామంలో గాంధీజీ విగ్రహానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు ఎన్నిరాజు పూలమాల వేసి ఘననివాళులు అర్పించండం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజాం మండలం అధ్యక్షులు గార శివరాం, రేగిడి మండల అధ్యక్షులు ఎస్ అప్పలనాయుడు, బుచ్చింపేట గ్రామ నాయుకులు దుర్గారావు మరియు ఇతర జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.