జనసేన ఆధ్వర్యంలో గాంధీ జయంతి
రాజోలు, మహాత్మాగాంధీ 153 జయంతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. గాంధీ జయంతి సందర్భంగా మామిడికుదురు మండలం జనసేన పార్టీ తరపున ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది.
రాజోలు, మహాత్మాగాంధీ 153 జయంతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. గాంధీ జయంతి సందర్భంగా మామిడికుదురు మండలం జనసేన పార్టీ తరపున ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది.