గంగుల శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం, టీ కొత్తపల్లి అడవి పేట గ్రామంలో హఠాత్ మరణం చెందిన గంగుల శ్రీను చిత్రమటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం సవరపు వెంకట్, సవరపు ప్రసాద్, ఎంపీటీసీ లంకినపల్లి జమ్మి, చెల్లుబోయిన చిన్నబాబు, నరహరశెట్టి రాంబాబు, దూడల స్వామి, రాయపరెడ్డి సిద్దు, గేదెల స్వరూప్ కుమార్, తొలేటి గోపి, మట్ట యేసు, గంగావతుల రాంబాబు, ముమ్మిడివరం శ్రీనివాస్, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.