త్రిసభ్య కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గర్భాన సత్తిబాబు

శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గంకి విచ్చేసిన జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.