ఘనంగా అను శ్రీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు

రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ ఇన్చార్జ్ వర్యులు శ్రీ అను శ్రీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు విన్నా వాసు, పొట్నురి టాగూర్, నర్సిపుడి రాంబాబు, M S రాజు la ఆధ్వర్యంలో
స్థానిక అను శ్రీ సాయి కృష్ణ థియేటర్ వద్ద, లాట్ మొబైల్ పైన రెవిన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి కోలాహలంగా రక్తదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు విచ్చేసి రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన రక్త దాతలకు శిరస్సువంచి పాదాభివందనం తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంయుక్త కార్యదర్శులు YVD ప్రసాద్, గడ్డం నాగరాజు, అల్లాటిరాజు, పైడ్రాజు, సంజీవ్, బుల్లి, మురళి, బండారు సుబ్బరాజు, శంకర్,కాదా రాజేష్, ప్రవీణ్ ,రవి, చైతన్య , నాగేంద్ర, మణికంఠ, నాగన్న, జగదీష్, నాని, వెంకటేష్, సురేష్, మహేష్ తదితరులు మరియు నగర నాయకులు, వీర మహిళలు, అను శ్రీ గారి అభిమానులు, జనసైనికులకు , ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి అన్ని విధాల సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.