జికె ఫౌండేషన్ జనసేన చలివేంద్రం

విశాఖ దక్షిణ నియోజకవర్గం, జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన పార్టీ తరపున ప్రతి సంవత్సరం వేసవికాలంలో చల్లటి నీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది, అదేవిధంగా శనివారం ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాన్ని శ్రీమతి & శ్రీ బి.వి రామారావు & పద్మ దంపతులచే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ నాయకులు పి.శివప్రసాద్ రెడ్డి, నీలం రాజు, ప్రణీత్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.