గుడ్ మార్నింగ్ పెంటపల్లి

జగ్గంపేట నియోజకవర్గం: జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర పల్లెనిద్ర చేయడం వల్ల తెల్లవారుజామునుండే పనుల్లోకి వెళ్లేవారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటూ జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది.