జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

విజయనగరం నియోజకవర్గం, డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శనివారం జమ్ములో జగనన్న కాలనీను సందర్శించిన పార్టీ సీనియర్ నాయకులు గురాన అయ్యలు మరియు ఉత్తరాంధ్ర ఝాన్సీ వీర మహిళ కో-ఆర్డినేటర్ శ్రీమతి తుమ్మి లక్ష్మి రాజ్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అరకొర నిర్మాణాలు, ముంపు ప్రాంతాల్లో స్థలాల కేటాయింపులు, కనీస మౌళిక వసతులు కల్పించలేని పరిస్థితులు, పేదలకు అండగా అంటూ, పేదలను సమాజా బునికి దూరం చేసేలా వైకాపా నాయకుల జేబులు నింపేలా జగనన్న కాలనీలు ఉన్నాయని అన్నారు.