గండి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో పరమపదించిన గండి సత్యనారాయణకు ఘన నివాళులు అర్పిస్తూ సోమవారం వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, “నా సేన కోసం నా వంతు” కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి శోక సముద్రంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని ఇచ్చారు. వీరి వెంట తోకాడ గ్రామ కమిటీ అధ్యక్షులు యాళ్ల వీరబాబు, సీనియర్ నాయకులు పంతం సూరిబాబు, పసుపులేటి గోవింద్, నల్లమిల్లి వీర్రాజు, గుర్రాల నాగేశ్వరావు, నల్లమిల్లి కాశీ, తానింకి అర్జున్, వేగిశెట్టి రాజు, గుల్లింకల మహేష్, బగుల శ్రీను, బగుల చంటి, వేగిశెట్టి లోవరాజు మరియు మండల నాయకులు గంగిశెట్టి రాజేంద్ర, బోయిడి వెంకటేష్, నాతిపాం దొరబాబు, కురుమళ్ళ మహేష్, సంగిశెట్టి శ్రీనివాస్, రామిశెట్టి సతీష్, కానవరం రామకృష్ణ, అడబాల బాబి, అడబాల దొరబాబు, పాలచర్ల అర్జున్ రావు, యర్రంశెట్టి పోలరావు ఇతర నాయకులు, జనసైనికులు నివాళులర్పించారు.