సిరిసిల్లలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

సిరిసిల్ల, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ వద్ద భారీ కేక్ కట్ చేశారు తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిస్వార్థమైన నిజాయితీ గల రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ యువతలో సమాజంపై బాధ్యతను పెంపొందిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన చేపట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేసే యజ్ఞంలో సైనికులుగా మారాలని నాయకులు మహేష్ పెంటల అన్నారు, ఎలగొండ సాయి, హరికృష్ణ, సాయి రాజ్, మారుతి, పైసా మోజేష్, సాయి, విష్ణు, అన్నారం సాయి, శ్రవణ్ మరియు జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.