ఘనంగా పెడన జనసేన వనసమారాధన

పెడన నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర కార్తీక మాసం వనసమారాధన కార్యక్రమానికి ఆహ్వానాన్ని మన్నించి ప్రత్యేక గౌరవ అతిథిగా విచ్చేసిన తమ్మిరెడ్డి శంకర్ కు జనసేన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులకు, ఇన్చార్జిలకు, అధికార ప్రతినిధులకు, కృష్ణా జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు, నాయకులకు, జనసైనికులకు ప్రతి ఒక్కరికి పెడన నియోజకవర్గం జనసేన పార్టీ తరపున పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేడం జరిగింది.