ఘనంగా యాసిన్ జన్మదిన వేడుకలు

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు యాసిన్ జన్మదిన సందర్భంగా మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడమైనది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, జనసేన నాయకులు గణేష్, బాలాజీ, పవన్, శివ, పురుషోత్తం, వెంకటేష్ తదితరులు పాల్గొని యాసిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.