వరద బాదితులకు ఆహారం పంపిణీ చేసిన జనసేన పార్టీ హెల్పింగ్ హాండ్స్

తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, కూనవరం మండలం, టేకులబోరు గ్రామంలో వరదల కారణంగా కట్టుబట్టలతో వలస వచ్చిన వారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడ ఆకలి ఉందో ఏక్కడ సమస్య ఉంటుందో అక్కడ జనసేన తప్పక ఉంటుంది అనే మాట ఎంత అక్షర సత్యం.. దానికి ప్రతేకగా మొదటి రోజు 180 మందికి మరియు 2వ రోజు 360 మందికి పీపుల్స్ వాయిస్ ఆఫ్ జనసేన టీం తరపున ఆహారం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు వెర్పుల సురేష్, కొట్టే చిన్నబాబు, చిరంజీవి, లక్ష్మి, వెంకన్న, హనుమంతు దగ్గరుండి చేయడం జరిగింది. జనసేనకు ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం తెలియదు ఆపదలో అండగా నిలబడటం తెలుసు తోడుగా నిలబడటం తెలుసు ప్రతిక్షణం ప్రజాహితం జనసేన లక్ష్యం.