మర్యాదగా చెప్పుతో కొడతా అని చెప్పిన బుద్దిరాని మంత్రులు

  • జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ

మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి అంతా క్లారిటిగా చెప్పిన కూడ వైసిపి బూతుల మంత్రుల చెవులకు, కళ్ళకు ఏమి పెట్టుకున్నారో కాని 175 స్థానాలలో పోటీ చేస్తే ప్యాకేజ్ స్టార్ అనరంట, కులం కార్డులో బాబుతో బేరాలు అంటా, బాబు, పవన్ చీకటి ఒప్పందాలు అని పేటిఎం బ్యాచ్, పేర్ని నాని, జోగి రమేష్, తోపు దుర్టీ ప్రకాష్ రెడ్డి, అంబటి రాంబాబు సొల్లు కూతలు కుస్తున్నారు. మా అధినేత చెప్పుతో కొడతా అని చెప్పడం కాదు, నిజంగానే చెప్పుతో కొడితే కాని ఈ వెధవలకి బుద్ది రాదు. పాదయాత్రలో వైసిపి అధ్యక్షులు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిరవెర్చలేక విశాఖలో గర్జన పెయిలూరు అవడంతో ఈ పేటిఎం వెధవలకి పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ 3000 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న మూడు సవత్సరాలు అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కుటుంబానికి ఒక లక్ష చొప్పన రాష్ట్రమంతా పర్యటించి రైతులకు చెక్కులు ఇచ్చి ఆదుకున్నారు. అప్పుడు ప్రభుత్వానికి కదలిక వచ్చింది. రాష్ర్టంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే “జనవాణి” కార్యక్రమం ద్వారా ప్రజలు దగ్గరకు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించి ప్రజాదరణ పెరగడంతో భరించలేని ఈ బూతు మంత్రులు పిచ్చి పట్టి వాగుతున్నారు. విశాఖలో జనవాణి కార్యక్రమం భారీఎత్తున సక్సెస్ అవుతుందని వైసిపి నాయకులు భూఅక్రమాలు బయట పడుతాయి అని భయపడి మీరే అల్లర్లు సృష్టించుకొని మా జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఆంక్షలు విధించిన సందర్భంలో చంద్రబాబు పరామర్శించడానికి వస్తే బాబుతో బేరాలు, చీకటి ఒప్పందాలు అని కూస్తారా? మీ నాలుకలు కొస్తాము అని జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ మండి పడ్డారు. 175 స్థానాల్లో పోటీ చేసే విషయాలు మీకెందుకు మీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మా అధినేత మీద మా నాయకుల మీద పడ్డారు రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఏమి చేస్తున్నారని ఇక మీ డ్రామాలు మీ సొల్లుకబుర్లు మీ నాటకాలు నమ్మే పరిస్థితిలో ప్రజలులేరని తెలియజేసారు.