తక్షణమే సీసీ రోడ్ పనులు ప్రారంభించాలని జనసేన డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం మండలం, వంచుల, గ్రామ పంచాయితీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని గూడెం కొత్త వీధి జనసేన మండల నాయకులు ఆరోపించారు. తక్షణమే సీసీ రోడ్ పనులు ప్రారంభించి మాకు న్యాయం చేయాలని, గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.