వీరమహిళలపై పెట్టిన అక్రమ కేసులను కొట్టి వేయాలి

తిరుపతి: జనసేన పార్టీ వీరమహిళలపై పెట్టిన అక్రమ కేసులను కొట్టి వేయాలని, తప్పుడు కేసులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డిలు సాక్షాదారాలతో ఇవాళ అడిషనల్ ఎస్పీ గారిని కలిసి సంబంధింత వీడియో లను వారికి చూపించి చర్యలు తీసుకోవాలని సుభాషిని, లక్ష్మి, చందనా, పార్ధు, దుర్గ, వీరమహిళలతో కలిసి ఏ ఎస్పీ గారిని కోరగా.. అడిషనల్ ఎస్పీ అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించడం జరిగింది.