నాదెండ్ల సభకు హాజరైన ఇమ్మడి కాశీనాధ్
ప్రకాశం జిల్లా, ఒంగోలు మౌర్య హోటల్ నందు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి, 5 లక్షల రూపాయలు అందజేసే కార్యక్రమానికి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ హాజరయ్యారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-2.32.36-PM-2-1024x674.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-2.32.36-PM-1-1024x714.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-14-at-2.32.36-PM.jpeg)