చల్లా వరుణ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎమ్మిగనూరు నియోజకవర్గం: జనసేన నాయకులు చల్లా వరుణ్ ఆధ్వర్యంలో భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.