మాడుగుల జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన

మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం, మాడుగుల పంచాయతీలో కోన వాళ్ళ పాకలు దగ్గర జగన్న కొలని కింద సుమారు 77మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనీసం ఒక్క ఇల్లు నిర్మాణం కూడా జరగలేదు,కారణం ఏంటి అంటే రహదారి మార్గం సరిగలేకపోవడం వలన లబ్ధిదారులకు ఇబ్బందులు ఉంటే చోట ఇల్లు స్థలాలు ఇవ్వడం వలన, ఆరోజు జగన్ గారు అధికారం కోసం ఒకల (ఇల్లు నిర్మించి ఇస్తాం అన్నారు ( మాట్లాడి, అధికారం వచ్చిన తరువాత ఒకలా (స్కిం యిస్తారు 180 అని చెప్పడం)మాట్లాడి ప్రజలను మోసం చేశారు అని జనసేన పార్టీ జనసైనికులు చెప్పడం జరిగింది. జగన్న ఇల్లు-పేదలకు కన్నీళ్లు గా మరేయి తప్ప ప్రజలు మేలు జరగలేదు అని చెప్పడం జరిగింది, ఇయొక్క కార్యక్రమంలో కోళ్ల చిన్నా, రాకెట్ నూకరాజు, వేపాడా నాగు, మంచాల శివ, అచ్చుట్, శివ, ప్రకాష్, మరికొంత మంది జనశైనుకులు పాల్గొన్నారు.