విజయనగరం జిల్లా కోర్టు లాయర్ల అసోసియేషన్ బార్ కౌన్సిల్లో యువశక్తికి ఆహ్వానం

నెల్లిమర్ల నియోజవర్గం, డెంకాడ మండల జనసేన పార్టీ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈనెల 12 న నిర్వహించ తలపెట్టిన యువశక్తి సభను విజయవంతం చెయ్యాలి అని జనసేన పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ యువశక్తి మహాసభ ప్రచార కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని విజయనగరం జిల్లా కోర్టు లాయర్ల అసోసియేషన్ బార్ కౌన్సిల్లో యువశక్తి మహాసభ గురించి పాంప్లెట్లు ఇచ్చి ఆహ్వానించి సభ యొక్క ఉద్దేశం గురించి మాట్లాడడం జరిగింది.