టేకు చెక్కతో చెక్కిన వారాహిని జనసేనానికి బహుకరించిన కాంతిశ్రీ

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో టేకు చెక్కతో చెక్కిన వారాహి ని అధ్యక్షలు పవన్ కళ్యాణ్ కు ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ బహుకరించడం జరిగింది.