జనసైనికులకు దిశానిర్దేశం చేసిన వరికూటి నాగరాజు

కనిగిరి, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి నాగరాజు మరియు జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి సాదుకొండలరావు గురువారం కనిగిరి కార్యలయం, పామూరు పార్టీ కార్యాలయంలో జనసైనికులతో చర్చించి పార్టీ బలోపేతం గురించి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రహిముళ్ళా, పామూరు మండల అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు, ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, అంజి నాయుడు, గోస్ట్ సునీల్, కుమార్, మధు, కొండలరావు ముత్యాల నరేష్, చరణ్, వంశీ, ఇమ్రాన్, సత్యనారాయణ, అంజి, అజయ్, సాయి, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.