దొడ్డిపల్లిలో జగనన్న కాలనీలో జగనన్న ఇల్లు – పేదలకు కన్నీళ్లు

చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు నగరం, దొడ్డిపల్లి లో జగనన్న కాలనీలో జగనన్న ఇల్లు – పేదలకు కన్నీళ్లు (#ఝగనన్నమొసం) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరణి కవిత, జనసేన పార్టీ రాష్ట్ర ఐ.టి మెంబర్ వుయ్యాల శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎకె.శరవణ మరియు వీర మహిళలు పుష్ప, జయంతి, వినోద్, సురేష్, ఖాదర్ , నూర్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.