చిత్తూరు జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలకు కన్నీళ్లు

చిత్తూరు నియోజకవర్గం, గుడిపాల మండలం చీలాపల్లి పంచాయతీలోని చీలాపల్లి మరియు రాసనపల్లి గ్రామంలోనీ జగనన్న కాలనీలో “జగనన్న ఇల్లు – పేదలకు కన్నీళ్లు” (జగనన్న మోసం) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరణి కవిత, జనసేన పార్టీ రాష్ట్ర ఐ.టి మెంబర్ ఉయ్యాల శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎ.కె.శరవణ, చిత్తూరు జిల్లా ఐ.టి.కో ఆర్డినేటర్ సల్లా గవాస్కర్, చిత్తూరు నియోజకవర్గం ఐటి కో ఆర్డినేటర్ పృథ్వి రాజ్ మరియు వీర మహిళలు పుష్ప, జయంతి, గుడిపాల మండలం సీనియర్ నాయకులు మల్లెల శివ మరియు ఆది కేశవులు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి, హేమంత్ చక్రాల, సంయుక్త కార్యదర్శి సురేష్, ఐటి సభ్యులు- చంద్రబాబు, ప్రశాంత్, మురుగేష్, శివయ్య, మండల నాయకులు విష్ణు, మురళి కృష్ణ, శశాంక్, చిత్తూరు పట్టణ నాయకులు వినోద్, సురేష్, ఖాదర్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు.