టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనిల భాదితుల తరుపున పాణ్యం జనసేన గళం..

పాణ్యం నియోజకవర్గం, ఓర్వకల్ మండలం పరిధిలోని ఉసేనాపురం గ్రామానికి సంబంధించి 500 మంది లబ్ధిదారులకు కేటాయించిన స్థలం జగనన్న మోసం ప్రజలందరికీ తెలియజేసేలా.. ఈ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు పేరిట.. బయట పెడతామని పాణ్యం నియోజకవర్గ ఇంచార్జి సురేష్ బాబు చింతల తెలియజేసారు.