జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు అన్యాయం చేశారు

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు సమావేశంలో వైసిపి విడుదల చేసిన మేనిఫెస్టోలో పెన్షన్ పెంపు 3500 అని చెప్పారని కానీ అందులో దివ్యాంగుల ఊసే లేదని దివ్యాంగులకు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అన్యాయం చేశారని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు శీను ఓ ప్రకటనలో తెలియజేశారు. టిడిపి చంద్రబాబు గారు మేనిఫెస్టోలో వృద్ధులకు నాలుగు వేలు, వికలాంగుల 6000 వేలు రామని చెప్పారని మా సత్తా ఏంటో చూపిస్తావని దివ్యంగులహక్కుల పరిరక్షణసేవా అధ్యక్షులు వల్లభ శెట్టి శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో మొగలి కనుక లక్ష్మి, ఉమ్మడి రాజు, పబ్బిరెడ్డి అర్జున్ రావు పాల్గొన్నారు.