పార్వతి నాయుడు ఆధ్వర్యంలో జగన్నన్న కాలనీ పేద వాళ్ళ కన్నీళ్లు

పొన్నూరు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగన్నన్న కాలనీ పేద వాళ్ళ కన్నీళ్లు ప్రోగ్రాంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని నంబూరు గ్రామంలో జగన్నన్న కాలనీలలో జరుగుతున్న అవినీతి గురించి రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి బి. పార్వతి నాయుడు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.