నవరాత్రుల అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, స్వరూప నగర్లో దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రాజమహేంద్రవరం నగర జనసేన పార్టీ ఇంఛార్జ్ అత్తి సత్యనారాయణ మరియు రాజామహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు వై.శ్రీను. ఈ కార్యక్రమంలో మామిడి నాగరాజు, భాగ్యలక్ష్మి దంపతులతో పాటు పొన్నాడ శ్రీనివాసరావు, గజ్జిరపు సూరిబాబు, తాటి సత్యనారాయణ, నల్లా చంద్రశేఖర్, యు.ప్రతాప్ తదితరులతో పాటు స్వరూప నగర్ గ్రామ ప్రజలు మరియు జనసేన శ్రేణులు పాల్గొన్నారు.