శ్రీమతి చైతన్యని మర్యాదపూర్వకంగా కలసిన జనసేన నాయకులు

మదనపల్లె: జనసేనలో చేరిన ఎక్స్ ఎంపీ చిత్తూర్ డి.కె.ఆదికేశవులు నాయుడు మనవరాలు శ్రీమతి చైతన్యని గురువారం మర్యాదపూర్వకంగా పలమనేరు లో కలిసిన మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్ యువ నాయకులు శ్రీరామ హరిహరన్, మైనారిటీ నాయకులు యాసిన్ షేక్, గణేష్, మదనపల్లి స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సుప్రీమ్ హర్ష, ఉపాధ్యక్షులు జనసేన సోను, బహదూర్ తదితరులు.