గుంటూరులో నిరసనలో పాల్గొన్న జనసేన శ్రేణులు

పెదకూరపాడు: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు సోమవారం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పై మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంగా అమరావతి మండలం తరపున నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు రాయి సత్యనారాయణ, కోటి సుబ్బారావు మండల ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాసరావు మండల కార్యదర్శి ఓనమల్ల నాగరాజు, చల్లా కోటి జనసేన పార్టీ నాయకులు డేగాల నాగేశ్వరరావు షేక్ నాగుల్ జానీ, లామ్ వంశీ, సన్నల గౌరీ శంకర్, పులి నాగు, పత్తిపాటి పుల్లారావు, షేక్ నాగులు, యతేంద్ర పాటుగా లింగాపురం జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.