స్మశాన వాటిక ఆక్రమణపై జనసేన వినతిపత్రం

సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నాగానందాపురం గ్రామ స్మశాన వాటికను స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమిచడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ శోమవారం గ్రామస్తులతో కలసి తహశీల్దార్ కార్యాలయంలో అధికారులని కలసి స్మశాన వాటికను సర్వే చేసి, కంచెవేయించి, ఆక్రమను తొలగించాలని తెలియజేసి, వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తులసి, మండల కార్యదర్శి ఫజల్ రాహుమాన్ కార్యదర్శి వసంత్, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.