జనసైనికుని కుటుంబానికి జనసేన అండ

కవిటి మండలం, బి గోనపపుట్టుగా గ్రామానికి చెందిన జనసైనికుడు నర్తు శివ కుమార్ తండ్రి గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ పవనసేన సేవా సంస్థ నుండి సహాయం కోరగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దుర్యోధన రెడ్డి మరియు పవనసేన సేవా సంస్థ సభ్యులు బి గోనపపుట్టుక గ్రామానికి వెళ్లి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు అందించి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వటం జరిగింది. ఈ భరోసా కార్యక్రమంలో పవనసేన సేవా సంస్థ సభ్యులు జనసైనికులు పాల్గొనటం జరిగింది.