అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి జనసేన భరోసా

ఆమదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో సురాపు అప్పమ్మ పూరిళ్లు కాలిపోయి వస్తువులు, సొంతగా అంత వయసులో పండించుకున్న పంట మరియు కూలిపని చేసి సంపాదించిన నగదు దగ్దమైంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్, దూబ సంగం నాయుడు, రుద్ర మరియు కార్యకర్తలు కాలిపోయిన పూరిళ్లు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం తెలుసుకొని అప్పమ్మకి ఆర్ధిక సాయం కొల్ల జయరామ్ మరియు కొత్తగా ఇల్లు నిర్మించడానికి జనసేన నాయకులు అండగా ఉంటారని అప్పమ్మ అవ్వకి మాట ఇచ్చి కొండంత భరోసా ఇచ్చారు.