జనసేన చలివేంద్రం మరియు ప్రసాదం పంపిణీ

ఎస్ కోట దరగంగమ్మ పండగ సందర్భంగా జనసేన పార్టీ అద్వర్యములో మంగళవారం సబ్ జైల్ ఎదురుగా భక్తులకు చలివేంద్రంలో మజ్జిగ మరియు ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమమంలో జనసేన నాయకులు పేదిరెడ్ల రాజశేఖర్ ఆధ్వర్యములో ఘనంగా జరిగింది. శృంగవరపుకోట జనసైనికులు మోపడ చిన్ని, గందవరపు సతీష్, నక్కరాజు సతీష్, చంటి మనోజ్ చంద్రశేఖర్, శివ, కాశీ, రాము, రమేష్, అనిల్, రాజేష్, కాంత్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.