కల్లెపల్లి గ్రామంలో జనసేన చలివేంద్రం

ఎల్.కోట, ఆదివారం లక్కవరపుకోట మండలం కల్లెపల్లి గ్రామంలో జనసైనికులు మరియు వీరమహిళ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలో మజ్జిగ చాలివేంద్రంను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వబ్బిన సత్తిబాబు, రామేళ్ల శివాజీ, పేదిరెడ్ల రాజశేఖర్, నక్కరాజు సతీష్, కోళ్ల మధు పాల్గొన్నారు. ఈ విధంగా జనసేన భావజాలాన్ని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారిస్తాం అని చెప్పటం జరిగింది.