దళిత సర్పంచ్ దాడిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన జనసేన

తూర్పుగోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గం, కపిలేశ్వపురం మండలం, వల్లూరు గ్రామం జనసేనపార్టీ దళిత సర్పంచ్ దాసి మీనా కుమారిపై వైస్సార్సీపీ నాయకులు, అనుచరులు చేసిన దాడిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు అందచేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ మరియు నియోజకవర్గ ఇంచార్జిలు.