అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో జనసేన కౌన్సిలర్లు

తూర్పుగోదావరి, అమలాపురం, ఆంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అమలాపురం డివిజన్ పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులు నిర్వహించిన 3కె రన్ ను నిర్వహించారు. గడియార స్తంభం నుండి ప్రారంభమైన ఈ 3కెరన్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ డిఎస్పీ మాధవ రెడ్డి ప్ర్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జనసేన కౌన్సిలర్లు గొలకోటి విజయలక్ష్మి, గండి దేవి హారిక పాల్గొన్నారు.